ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:718

GOLCONDA NEWS | Updated:2023-12-25 11:47:52 IST

ఇండియన్ విమానం సురక్షితమే

ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఇండియన్ విమానం సురక్షితమేనని తెలిసింది. ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చించింది. ఫ్రెంచ్ నిబంధనల ప్రకారం పారిస్‌కు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఈ ఘటనపై న్యాయ విచారణ జరిగింది. నలుగురు న్యాయమూర్తుల ప్యానల్ చేపట్టిన బహిరంగ విచారణ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని లెజెండ్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది స్పష్టం చేశారు. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన న్యాయమూర్తులు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందటూ మొత్తం కేసునే రద్దు చేశారు

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-24
రోజుకు 18 గంటలు కష్టపడాలి        |       428 Reading
Updated:2023-12-26
వేగంగా విస్తరిస్తున్న కరోనా        |       129 Reading
Updated:2023-12-25
రామమందిరమే ప్రచారాస్త్రం        |       489 Reading
Updated:2024-01-01
నింగిలోకి విజయవంతగా పీఎస్ ఎల్ వీ సీ 58        |       153 Reading
Updated:2023-12-22
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా        |       236 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       461 Reading
Updated:2023-12-26
కరోనా తెలంగాణలో ఒకరి డెడ్        |       415 Reading
Updated:2023-12-26
కరోనా కేసులు పెరుగుతున్నయ్        |       354 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498