ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:714

GOLCONDA NEWS | Updated:2023-12-26 22:12:02 IST

వేగంగా విస్తరిస్తున్న కరోనా

అటు దేశ వ్యాప్తంగా.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయమే కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో ఒకరు చనిపోయారు. కాగా 24 గంటల్లోనే 8 కేసులు కొత్తవి నమోదు కావడం భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ కొత్త వేరియంట్‌కు సంబంధించి ప్రతిరోజు బులెటిన్ విడుదల చేస్తోంది. ఇవ్వాల్టి బులెటిన్ ప్రకారం... కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయని... ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నారు. ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో ముప్పై మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498