ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:812

GOLCONDA NEWS | Updated:2023-12-29 21:07:29 IST

2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు

2030 నాటికి దేశంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 200కి చేరుకుంటుందని.. రాబోయే 10 ఏండ్లలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యంపై, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు రాష్ట్రంలో 9 అయ్యాయన్నారు. 10వ విమనాశ్రయం శనివారం ప్రారంభించుకోబోతున్నామన్నారు. వచ్చే ఏడాది నాటికి , యూపీ మరో 9 విమానాశ్రయాలను ఏర్పాటవుతాయన్నారు. మొత్తంగా 19కి చేరుకుంటుందన్నారు. రెండు నెలల తర్వాత అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి , చిత్రకూట్‌లలో ఒక్కొక్కటిగా ఐదు విమానాశ్రయాలు ప్రారంభించబడతాయన్నారు. తాము దేశంలో 75 కొత్త విమానాశ్రయాలను నిర్మించామని.. గత 9 ఏండ్లలో ఈ సంఖ్య 149కి చేరుకుందని వివరించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-02-06
ఇక స్వయంప్రకటిత మేధావి ఇంటికేనా..?        |       262 Reading
Updated:2023-12-28
100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు        |       393 Reading
Updated:2023-12-23
మాస్కోలో నగ్న పార్టీ        |       301 Reading
Updated:2024-08-31
వర్షానికి కూలిన పాండురంగ ఆలయం        |       219 Reading
Updated:2023-12-24
రోజుకు 18 గంటలు కష్టపడాలి        |       362 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహలం        |       224 Reading
Updated:2024-01-09
ఫ్రొఫెసర్ సెక్స్ వల్ హరాష్ మెంట్        |       198 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       405 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498