ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:883

GOLCONDA NEWS | Updated:2023-12-29 21:07:29 IST

2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు

2030 నాటికి దేశంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 200కి చేరుకుంటుందని.. రాబోయే 10 ఏండ్లలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లక్ష్యంపై, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు రాష్ట్రంలో 9 అయ్యాయన్నారు. 10వ విమనాశ్రయం శనివారం ప్రారంభించుకోబోతున్నామన్నారు. వచ్చే ఏడాది నాటికి , యూపీ మరో 9 విమానాశ్రయాలను ఏర్పాటవుతాయన్నారు. మొత్తంగా 19కి చేరుకుంటుందన్నారు. రెండు నెలల తర్వాత అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి , చిత్రకూట్‌లలో ఒక్కొక్కటిగా ఐదు విమానాశ్రయాలు ప్రారంభించబడతాయన్నారు. తాము దేశంలో 75 కొత్త విమానాశ్రయాలను నిర్మించామని.. గత 9 ఏండ్లలో ఈ సంఖ్య 149కి చేరుకుందని వివరించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-23
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ        |       356 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       131 Reading
Updated:2024-01-05
కామన్ మ్యాన్.. ఈ మినిస్టర్        |       315 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       145 Reading
Updated:2024-01-26
మా సమ్మయ్య కు పద్మ శ్రీ: జనగామ జిల్లా వాసుల సంబురం        |       496 Reading
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       294 Reading
Updated:2024-08-28
బిడ్డా.. ఎట్లున్నవ్ ..?        |       222 Reading
Updated:2024-01-12
సీఎం పీఆర్వోగా బొల్గం శ్రీనివాస్        |       220 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498