ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:624

GOLCONDA NEWS | Updated:2023-12-27 12:22:38 IST

రష్యా ఉక్రెయిన్ మరోసారి రణరంగం

చూసి చూడనట్లుగా దాడులు చేస్తున్న రష్యా ఉక్రెయిన్ మరోసారి రణరంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ లోని మరింకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. అయితే నల్లసముద్రంలో రసాకు చెందిన యుద్ధనౌక పై వైమానిక దాడులు చేశామని కివ్ పేర్కొనడం విశేషం. ఈ రెండు దేశాల మధ్య మరోసారి భీకర యుద్ధ వాతావరణం నెలకొన్నాయి. మరి ఇది దేనికి దారితీస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498