ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:782

GOLCONDA NEWS | Updated:2023-12-25 11:47:52 IST

అటల్ కు ఘన నివాళి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా న్యూ ఢిల్లీలోని అటల్ జీ సమాధి వద్ద సదైవ్ అటల్ వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అటల్ జాతికి చేసిన సేవలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాజనాథ్ సింగ్, నిర్మలా సీతీరామన్, నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498