ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:695

GOLCONDA NEWS | Updated:2023-12-25 11:47:52 IST

జేెఎన్ .1 అంత డేంజర్ ఏం కాదు

‘కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ నుంచి పుట్టుకొచ్చిన సబ్‌ వేరియంటే జేఎన్‌.1 అంతగా ప్రమాదకారి కాదు. దగ్గు, జలుబు, సాధారణ జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంది. కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తేగానీ తెలియదు. ఇప్పటికే చాలా మందికి ఈ వైరస్‌ సోకి, కోలుకుని ఉండొచ్చు. ఇటీవలికాలంలో పరీక్షలను పెంచడం వల్లే.. కేసులు వెలుగుచూస్తున్నాయి. జేఎన్‌.1 పట్ల ఆందోళన అవసరమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా ఈ వేరియంట్‌ ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. అందుకే.. ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదని యశోద ఆస్పత్రి సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు స్పష్టం చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-30
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది        |       439 Reading
Updated:2023-12-27
వణుకుతున్న తెలంగాణ        |       247 Reading
Updated:2024-01-05
యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ        |       195 Reading
Updated:2023-12-24
కలెక్టర్లు.. ఎస్పీలతో సీఎం సమీక్ష        |       134 Reading
Updated:2024-01-05
కామన్ మ్యాన్.. ఈ మినిస్టర్        |       433 Reading
Updated:2023-12-25
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్        |       145 Reading
Updated:2023-12-27
రాహుల్ ఈ సారి బస్ యాత్ర        |       267 Reading
Updated:2023-12-23
మాస్కోలో నగ్న పార్టీ        |       432 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498