ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:729

GOLCONDA NEWS | Updated:2023-12-25 11:47:52 IST

జేెఎన్ .1 అంత డేంజర్ ఏం కాదు

‘కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ నుంచి పుట్టుకొచ్చిన సబ్‌ వేరియంటే జేఎన్‌.1 అంతగా ప్రమాదకారి కాదు. దగ్గు, జలుబు, సాధారణ జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతుంది. కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తేగానీ తెలియదు. ఇప్పటికే చాలా మందికి ఈ వైరస్‌ సోకి, కోలుకుని ఉండొచ్చు. ఇటీవలికాలంలో పరీక్షలను పెంచడం వల్లే.. కేసులు వెలుగుచూస్తున్నాయి. జేఎన్‌.1 పట్ల ఆందోళన అవసరమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా ఈ వేరియంట్‌ ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. అందుకే.. ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదని యశోద ఆస్పత్రి సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు స్పష్టం చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498