ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:767

GOLCONDA NEWS | Updated:2023-12-27 12:23:57 IST

రాహుల్ ఈ సారి బస్ యాత్ర

రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్ర పూర్తి షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం రిలీజ్ చేసింది. అయితే మునుపటిలా కాకుండా ఈసారి రాహుల్ గాంధీ యాత్రను బస్సులో చేస్తారని వెల్లడించారు. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 6200 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-25
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్        |       484 Reading
Updated:2024-01-11
కాంగ్రెస్ ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరి : ఎంపీ బండి సంజయ్        |       497 Reading
Updated:2023-12-29
అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభోత్సవం రేపే        |       377 Reading
Updated:2024-01-02
మణిపూర్ లో మళ్లీ వాయిలెన్స్ : 4గురు దుర్మరణం        |       422 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       200 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       460 Reading
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       464 Reading
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       127 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498