ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:833

GOLCONDA NEWS | Updated:2023-12-27 12:23:57 IST

రాహుల్ ఈ సారి బస్ యాత్ర

రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. యాత్ర పూర్తి షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం రిలీజ్ చేసింది. అయితే మునుపటిలా కాకుండా ఈసారి రాహుల్ గాంధీ యాత్రను బస్సులో చేస్తారని వెల్లడించారు. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 6200 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
Recent గా మీరు చదివినవి
Last visit:2025-10-07 03:00:30 IST
రాహుల్ ఈ సారి బస్ యాత్ర share
Last visit:2025-10-07 03:00:30 IST
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ share
Last visit:2025-10-07 03:00:30 IST
కేరళలో ఓనమ్ కోలాహలం share
Last visit:2025-10-07 03:00:29 IST
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు share
Last visit:2025-10-07 03:00:29 IST
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్ share
Last visit:2025-10-07 03:00:29 IST
మన సర్వపిండిని మెచ్చుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం share
Last visit:2025-10-07 03:00:29 IST
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్ share
Last visit:2025-10-07 03:00:29 IST
గుంటూరు కారం గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే.. share
Last visit:2025-10-07 03:00:29 IST
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు share
Last visit:2025-10-07 03:00:28 IST
పవన్ స్టార్ డమ్ తెలియదు : శ్రియా రెడ్డి share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498