ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:748

GOLCONDA NEWS | Updated:2024-01-10 08:33:25 IST

మీరే అమ్మ.. మీరే నాన్న: మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్

గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. తన స్పీచ్ లో ఫాదర్ కృష్ణ గురించి మాట్లాడుతూ .. తన సినిమా రికార్డుల గురించి మాట్లాడానికి ఇప్పుడు నాన్న తనతో లేరని.. ఇకపై మీరే అమ్మ నాన్న అంటూ ఎమోషనల్ అయ్యారు. అభిమానులంతా మేమున్నామనే సంకేతాలు ఇస్తూ జేజేలు పలికారు. మంగళవారం రాత్రి ఈ ఇవెంట్ గుంటూరులోనే జరిగింది. మూవీ టీమ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్లు మీనాక్షి చైదరి, శ్రీలీలలు నిలిచారు. కలరింగ్ అదిరిపోయింది. శ్రీలీల అయితే నల్లని గల్ల చీర కట్టుకుని వచ్చి కుర్రకారుకు మత్తెక్కించింది. మీనాక్షి సైతం కలర్ ఫుల్ గా క్యూట్ గా కనిపించింది. మొత్తంగా ఈవెంట్ అంతా కలరింగ్ గా సాగిందనే చెప్పాలి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-30
నేడు మోడీ యూపీ పర్యటన        |       172 Reading
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       348 Reading
Updated:2023-12-25
ఇండియన్ విమానం సురక్షితమే        |       240 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       124 Reading
Updated:2023-12-30
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది        |       214 Reading
Updated:2023-12-25
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్        |       162 Reading
Updated:2023-12-22
జాగ్రత్త లేకుంటే అంతే సంగతి..        |       266 Reading
Updated:2023-12-26
నైజీరియాలో మరో దారుణం        |       487 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498