ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:727

GOLCONDA NEWS | Updated:2024-01-10 11:20:56 IST

పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ : 6గురికి గాయాలు

నాంపల్లి స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ ట్రైన్ నాంపల్లి స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పడంతో ఫ్లాట్ ఫాం గోడలను ఢికోట్టింది. దీంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని లాలాగూడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రైన్ అప్పటికే వేగం తక్కువ కావడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే భారీ ప్రాణ నష్టమే జరిగేదని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని సీపీఆర్వో తెలిపారు. ఎక్కువ మంది సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిపోవడం.. రైలు వేగం తక్కువగా ఉండటం ప్రమాద తీవ్రతను తగ్గించాయని అన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
క్రైమ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-23
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
Updated:2024-02-10
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు
Updated:2024-02-06
గంగుల అనుచరుడు శ్రీపతి అరెస్టు
Updated:2024-02-02
భూకబ్జాలకు పాల్పడిన మాజీ ఎంపీటీసీ అరెస్టు
Updated:2024-01-31
బ్రాండ్ రైస్ పేరిట మోసాలు
Updated:2024-01-24
కటకటాల్లోకి కబ్జాకోరులు
Updated:2024-01-08
ఇరిగేషన్ ఆఫీస్ లో కంప్యూటర్లు మాయం
Updated:2024-01-05
జాతీయ స్థాయిలో పోలీస్ స్టేషన్ కు గుర్తింపు
Updated:2024-01-04
యువతి పై కత్తితో దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా..?
Updated:2023-12-30
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం
Updated:2023-12-30
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు
Updated:2023-12-26
మాజీ ప్రియుడిపై ప్రియురాలు కుట్ర
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498