ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:729

GOLCONDA NEWS | Updated:2023-12-30 10:24:30 IST

అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది

ఉల్ఫాతో కేంద్ర, అస్సాం ప్రభుత్వాలు కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు, ఈ ఒప్పందం రాష్ట్రంలో శాశ్వత ప్రగతికి బాటలు వేస్తుందని అన్నారు. కొన్నేళ్లుగా ఉల్ఫాతో పలు దఫాలుగా చర్చలు జరగడంతోనే అది శాంతి ఒప్పందానికి దారితీసింది. 1979 నుండి, అస్సాం ఆందోళనలో సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఉల్ఫాతో చర్చలు జరిపి మూసివేతకు హోం మంత్రిత్వ శాఖ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. దీంతో అస్సాంలో శాంతి నెలకొననుంది.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498