ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:835

GOLCONDA NEWS | Updated:2023-12-27 14:01:20 IST

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఫ్రీడమ్ దొరికింది

  • అధికారులు సహకరించకనే మూడు సార్లు వాయిదా వేసిన
  • ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు ఫ్రీడమ్ వచ్చిందని ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులతో మంజూరైన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో కరీంనగర్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేనని.. మూడు సార్లు తాను ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందని.. నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్నారన్నారు. కేంద్రం కార్యక్రమాల్లో సైతం పాల్గొంటున్నారన్నారు. గతంలో అధికారులు కేంద్రం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదని… బీఆర్ఎస్ పాలనలో బెదిరింపుల వల్ల కేంద్రం దివ్యాంగులకు అందిస్తున్న ఉప కరణాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించలేకపోయామన్నారు. నిర్బంధాల మధ్య అధికారులు పనిచేయడంతో అభివ్రుద్ధి కుంటుపడిందని.. ఇప్పుడు ఆ బాధ లేదు.. స్వేచ్ఛగా బయటకొచ్చి పనిచేస్తున్నారన్నారు. అధికారులకు హ్యాట్సాఫ్… కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులోనూ స్వేచ్చగా పనిచేయనివ్వాలని.. లేనిపక్షంలో బీ అర్ ఎస్ కు పట్టిన గతే వాళ్లకు పడుతుందని సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
Recent గా మీరు చదివినవి
Last visit:2025-10-07 01:24:52 IST
డివైడర్ ఢికోట్టిన కారు share
Last visit:2025-10-07 01:24:52 IST
ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు share
Last visit:2025-10-07 01:24:52 IST
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఫ్రీడమ్ దొరికింది share
Last visit:2025-10-07 01:24:52 IST
కటకటాల్లోకి కబ్జాకోరులు share
Last visit:2025-10-07 01:24:52 IST
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు share
Last visit:2025-10-07 01:24:51 IST
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా share
Last visit:2025-10-07 01:24:51 IST
ఇక వాళ్లకు ఢోకా లేదు: మంత్రి సీతక్క share
Last visit:2025-10-07 01:24:51 IST
అయోధ్యలో మన చిందు లాట share
Last visit:2025-10-07 01:24:51 IST
కబ్జాదారుల నుంచి ఫార్మా కాలేజ్ కాపాడాలి: అమీర్ share
Last visit:2025-10-07 01:24:51 IST
గోతులు తవ్వి పైకొచ్చిన చరిత్ర నీది.. : మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498