ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:762

GOLCONDA NEWS | Updated:2023-12-22 11:47:52 IST

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ స్వీకరించిన సీఎం

సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి వినూత్న విధానాలతో వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనదైన ప్రత్యేకమైన ముద్రను అన్ని రంగాల్లో వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఇవ్వరనే ప్రచారాన్ని బీఆర్ ఎస్ నేతలు చేసిన లో క్లాస్ ప్రచారాలకు ఎటువంటి రియాక్షన్లు ఇవ్వకుండానే తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. యాదాద్రి ప్రాజెక్టు కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విసిరిన సవాల్ ను సీఎం స్వీకరించారు. ఈ ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఆదేశించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       314 Reading
Updated:2023-12-26
కరోనా తెలంగాణలో ఒకరి డెడ్        |       299 Reading
Updated:2024-01-05
అయోధ్యలో మన చిందు లాట        |       395 Reading
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       314 Reading
Updated:2024-01-23
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ        |       198 Reading
Updated:2023-12-26
ఆ రోజుల్లో.. నాకు పోటీ ఆమెనే : నటి మీనా        |       457 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       362 Reading
Updated:2024-01-05
సాహసం చేయరా ఢింబకా        |       367 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498