ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:834

GOLCONDA NEWS | Updated:2023-12-22 11:47:52 IST

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ స్వీకరించిన సీఎం

సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి వినూత్న విధానాలతో వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనదైన ప్రత్యేకమైన ముద్రను అన్ని రంగాల్లో వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఇవ్వరనే ప్రచారాన్ని బీఆర్ ఎస్ నేతలు చేసిన లో క్లాస్ ప్రచారాలకు ఎటువంటి రియాక్షన్లు ఇవ్వకుండానే తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. యాదాద్రి ప్రాజెక్టు కు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విసిరిన సవాల్ ను సీఎం స్వీకరించారు. ఈ ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఆదేశించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       306 Reading
Updated:2023-12-23
మాస్కోలో నగ్న పార్టీ        |       449 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       210 Reading
Updated:2024-01-05
కామన్ మ్యాన్.. ఈ మినిస్టర్        |       326 Reading
Updated:2023-12-22
జాగ్రత్త లేకుంటే అంతే సంగతి..        |       130 Reading
Updated:2023-12-27
రాహుల్ ఈ సారి బస్ యాత్ర        |       226 Reading
Updated:2023-12-22
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా        |       178 Reading
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       397 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498