ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:829

GOLCONDA NEWS | Updated:2023-12-25 11:47:52 IST

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...

బీఆర్ఎస్ క్యాడర్ ను కడుపులో పెట్టుకుంటాం కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ గుమ్లాపూర్ లో చొప్పదండి మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గములో బండి సంజయ్ ఎం అభివృద్ధి చేశారో చెప్పాలి మోసపూరిత హామీలు.. వారేంటీలేని గ్యారెంటీ ల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పదేళ్ళలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు..అందరికి అండగా ఉంటాం పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలి

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       324 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       386 Reading
Updated:2024-01-01
ఓన్ స్టైల్ సీఎం.. రేవంత్ రెడ్డి        |       376 Reading
Updated:2023-12-22
ప్రాగ్ యూనివర్సిటీలో కాల్పులు: 15 మంది మరణం        |       428 Reading
Updated:2023-12-27
రాహుల్ ఈ సారి బస్ యాత్ర        |       308 Reading
Updated:2023-12-26
ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ        |       302 Reading
Updated:2023-12-29
2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు        |       108 Reading
Updated:2023-12-22
సిరీస్ మనదే..        |       320 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498