ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:746

GOLCONDA NEWS | Updated:2023-12-30 14:33:31 IST

80 కొత్త బస్సులు ప్రారంభం

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి , హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి , రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ , టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కలిసి వారంతా ప్రయాణించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-25
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్        |       114 Reading
Updated:2023-12-25
రామమందిరమే ప్రచారాస్త్రం        |       345 Reading
Updated:2023-12-25
జేెఎన్ .1 అంత డేంజర్ ఏం కాదు        |       291 Reading
Updated:2023-12-27
వణుకుతున్న తెలంగాణ        |       251 Reading
Updated:2023-12-25
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...        |       287 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       109 Reading
Updated:2023-12-30
నేడు మోడీ యూపీ పర్యటన        |       209 Reading
Updated:2023-12-26
నైజిరియాలో నరమేధం        |       389 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498