ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:970

GOLCONDA NEWS | Updated:2024-08-28 13:00:49 IST

బిడ్డా.. ఎట్లున్నవ్ ..?

మాజీ ముఖ్యమంత్రి తన కూతురు ఎమ్మెల్సీ కవితకు ఫోన్ చేసి మాట్లాడారు. ఐదున్నర నెలలుగా జైల్లో సంగతి తెలిసిందే. నిన్ననే బెయిల్ మీద విడుదలైంది. ఢి ల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవితను ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. కారు ఎక్కగానే ఆమె స్వయంగా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైనట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ‘బిడ్డా.. ఎట్లున్నవ్? పానం మంచిగున్నదా?’ అన్న తండ్రి మాటలు వినగానే ఆమె కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. కాగా, ఇవాళ సాయంత్రం కవిత హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-26
కరోనా తెలంగాణలో ఒకరి డెడ్        |       422 Reading
Updated:2024-01-10
ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ        |       477 Reading
Updated:2023-12-30
లోకసభ ఎన్నికలకు బీఆర్ ఎస్ సన్నద్ధం        |       103 Reading
Updated:2024-01-10
మీరే అమ్మ.. మీరే నాన్న: మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్        |       447 Reading
Updated:2023-12-24
రోజుకు 18 గంటలు కష్టపడాలి        |       175 Reading
Updated:2023-12-26
నైజిరియాలో నరమేధం        |       408 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహాలం        |       356 Reading
Updated:2024-02-06
ఇక స్వయంప్రకటిత మేధావి ఇంటికేనా..?        |       243 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498