ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:775

GOLCONDA NEWS | Updated:2023-12-27 12:25:22 IST

వణుకుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలు చలికి గజగజ వణికి పోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి ఆదిలాబాద్ లోను కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సిద్దిపేట మంచిర్యాల జగిత్యాల నిర్మల్ జిల్లాల్లోనూ 15 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దట్టమైన పొగ మంచు కారణంగా చాలా చోట్ల రోడ్లపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బందిగా మారింది. పలుచోట్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-08-28
బిడ్డా.. ఎట్లున్నవ్ ..?        |       105 Reading
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       305 Reading
Updated:2023-12-25
రామమందిరమే ప్రచారాస్త్రం        |       496 Reading
Updated:2023-12-22
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా        |       431 Reading
Updated:2023-12-28
నటుడు విజయ్ కాంత్ కన్నుమూత        |       119 Reading
Updated:2024-01-08
ఈటలకు, నాకు మధ్య గ్యాప్ లేదు: బండి సంజయ్        |       382 Reading
Updated:2023-12-26
కరోనా కేసులు పెరుగుతున్నయ్        |       334 Reading
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       272 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498