ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:860

GOLCONDA NEWS | Updated:2023-12-27 12:25:22 IST

వణుకుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలు చలికి గజగజ వణికి పోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి ఆదిలాబాద్ లోను కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ సిద్దిపేట మంచిర్యాల జగిత్యాల నిర్మల్ జిల్లాల్లోనూ 15 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దట్టమైన పొగ మంచు కారణంగా చాలా చోట్ల రోడ్లపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బందిగా మారింది. పలుచోట్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-26
వేగంగా విస్తరిస్తున్న కరోనా        |       471 Reading
Updated:2023-12-30
జనసైనికులకు అండగా ఉంటాం: పవన్        |       496 Reading
Updated:2023-12-30
ఆయోధ్యలో రైలు ప్రారంభించిన మోదీ        |       420 Reading
Updated:2024-01-09
ఫ్రొఫెసర్ సెక్స్ వల్ హరాష్ మెంట్        |       317 Reading
Updated:2024-01-02
మణిపూర్ లో మళ్లీ వాయిలెన్స్ : 4గురు దుర్మరణం        |       331 Reading
Updated:2023-12-22
ప్రాగ్ యూనివర్సిటీలో కాల్పులు: 15 మంది మరణం        |       492 Reading
Updated:2023-12-23
మాస్కోలో నగ్న పార్టీ        |       412 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       367 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498