ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:1062

GOLCONDA NEWS | Updated:2024-02-10 05:40:40 IST

అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు

- కరీంనగర్ లో ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు సహా ముగ్గురి అరెస్టు

కరీంనగర్ లో భూదందాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇన్ని రోజులు భూమిని ఆక్రమించడం.. వాటిని తప్పుడు పత్రాల పేరుతో మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా భూమి లేకుండానే రిజిష్ట్రేషన్ చేస్తామని నమ్మించి కాగితాల్లోనే అంతా మాయచేసి ఓ వ్యక్తి నుంచి సుమారుగా కోటికి పైగా వసూలు చేసిన భూదందారాయుళ్ల బాగోతాన్ని కరీంనగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తికి చెందిన బీఆర్ ఎస్ కార్పొరేటర్ సుదగోని మాధవి భర్త క్రిష్ణ గౌడ్, మరో కార్పొరేటర్ కోల ప్రశాంత్ లతో పాటు ఏలేటి భరత్ రెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు గజ్జెల స్వామి, బసవయ్య, అస్తపురం అంజయ్యలపైనా కేసు నమోదు చేశారు.

రేకుర్తి ఏరియాలో గుంటకు రూ. 30 లక్షల వరకు పలుకుతుంది. 2014లోనే ఈ కార్పొరేటర్ల భర్తలిద్దరు మోసానికి తెరలేపారు. రేకుర్తిలో 10 గుంటల భూమి ఉందని చెప్పి వేములవాడకు చెందిన రాజిరెడ్డికి నకిలీ పత్రాలు చూపించి క్రిష్ణ గౌడ్ నమ్మించాడు. అప్పట్లో ఉప సర్పంచిగా ఉండటంతో ఆయన్ని నమ్మారు. తరవాత 2020లో రేకుర్తి కార్పొరేషన్ లో కలిసింది. అప్పుడే క్రిష్ణ గౌడ్ భార్య కార్పొరేటర్ గా గెలిచింది. అప్పటి నుంచి ఆయన చెప్పిందే వేదం. వీరి డివిజన్ ను ఆనుకునే మరో డివిజన్ నుంచి కోల ప్రశాంత్ సతీమణి కార్పొరేటర్ గా గెలిచాడు. వీళ్లిద్దరు కలిసి సమస్య పరిష్కారం చేస్తామని నమ్మించి రూ. 1.37 కోట్లు వసూలు చేశారు. ఈ విషయంలో మరికొందరు కూడా ఉన్నారు. బాధితుడు ఆధారాలతో సహా సీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
 హనుమంతు  2024-02-10
చాలామందిని ఇబ్బందులకు గురి చేశారు.. పోలీసుల ద్వారా ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది...
 20         
 కర్నె నరేష్  2024-02-10
👍
 21         
క్రైమ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-23
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
Updated:2024-02-06
గంగుల అనుచరుడు శ్రీపతి అరెస్టు
Updated:2024-02-02
భూకబ్జాలకు పాల్పడిన మాజీ ఎంపీటీసీ అరెస్టు
Updated:2024-01-31
బ్రాండ్ రైస్ పేరిట మోసాలు
Updated:2024-01-24
కటకటాల్లోకి కబ్జాకోరులు
Updated:2024-01-10
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ : 6గురికి గాయాలు
Updated:2024-01-08
ఇరిగేషన్ ఆఫీస్ లో కంప్యూటర్లు మాయం
Updated:2024-01-05
జాతీయ స్థాయిలో పోలీస్ స్టేషన్ కు గుర్తింపు
Updated:2024-01-04
యువతి పై కత్తితో దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా..?
Updated:2023-12-30
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం
Updated:2023-12-30
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు
Updated:2023-12-26
మాజీ ప్రియుడిపై ప్రియురాలు కుట్ర
Recent గా మీరు చదివినవి
Last visit:2025-10-07 03:00:29 IST
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు share
Last visit:2025-10-07 03:00:29 IST
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్ share
Last visit:2025-10-07 03:00:29 IST
మన సర్వపిండిని మెచ్చుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం share
Last visit:2025-10-07 03:00:29 IST
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్ share
Last visit:2025-10-07 03:00:29 IST
గుంటూరు కారం గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే.. share
Last visit:2025-10-07 03:00:29 IST
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు share
Last visit:2025-10-07 03:00:28 IST
పవన్ స్టార్ డమ్ తెలియదు : శ్రియా రెడ్డి share
Last visit:2025-10-07 03:00:28 IST
రామమందిరమే ప్రచారాస్త్రం share
Last visit:2025-10-07 03:00:28 IST
మాజీ ప్రియుడిపై ప్రియురాలు కుట్ర share
Last visit:2025-10-07 03:00:28 IST
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498