ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:877

GOLCONDA NEWS | Updated:2024-01-05 09:57:15 IST

సాహసం చేయరా ఢింబకా

సాహసం చేయరా ఢింబకా అన్నట్లు భారత దేశ ప్రధాని సాహసం చేసి చూపించారు. దేశంలో ఎంతో మంది యువతరానికి ఆదర్శంగా నిలిచారు. లక్షద్వీప్ లో స్నార్కలింగ్ (సాహసంతో కూడిన స్విమ్మింగ్) చేసినట్లు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో లక్ష్యద్వీప్ లో పర్యటన చేసిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. లక్ష్యద్వీప్ ప్రక్రుతి అందాలు , వాతావరణం తనను ఎంతో ముగ్దున్ని చేశాయని.. భారతీయుల సంక్షేమం కోసం మరింతగ ఎంత కష్టపడాలో నేర్చుకున్నానని చెప్పారు. సాహసం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి లక్ష్యద్వీప్ వారి లిస్టులో ఉండాలని ఆయన సూచించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-25
ఇండియన్ విమానం సురక్షితమే        |       495 Reading
Updated:2024-01-26
మా సమ్మయ్య కు పద్మ శ్రీ: జనగామ జిల్లా వాసుల సంబురం        |       186 Reading
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       403 Reading
Updated:2023-12-26
కరోనా కేసులు పెరుగుతున్నయ్        |       106 Reading
Updated:2024-01-05
సాహసం చేయరా ఢింబకా        |       276 Reading
Updated:2024-01-30
నేతల చేతులకు బేడీలు        |       172 Reading
Updated:2023-12-30
లోకసభ ఎన్నికలకు బీఆర్ ఎస్ సన్నద్ధం        |       421 Reading
Updated:2023-12-22
ప్రాగ్ యూనివర్సిటీలో కాల్పులు: 15 మంది మరణం        |       468 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498