ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:622

GOLCONDA NEWS | Updated:2023-12-26 20:24:14 IST

చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్

ఛైన్నై సూపర్ కింగ్స్ ఆంధ్రాకు సంబంధించి ముందుకు వచ్చిందని .. ఆడుదాం ఆంధ్రా క్రీడా సంరంభం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు లోని లయోలా కాలేజీలోని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించి స్టూడెంట్స్ కు కిట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరమని, ఆడుదాం ఆంధ్రా ద్వారా ప్రతి గ్రామంలోనూ వ్యాయామం లభిస్తుందని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమం సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో దశల వారీగా కొనసాగుతుందని... ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీయడమే ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ఆంధ్రప్రదేశ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-07
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
Updated:2024-01-10
జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్
Updated:2024-01-10
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ
Updated:2024-01-10
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే ..?
Updated:2024-01-09
గ్రూప్ 2 అప్లై చేసేందుకు టెక్నికల్ ఇష్యూస్
Updated:2024-01-03
వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి పత్రిక
Updated:2023-12-27
ఆయేషా కేసులో సీబీఐకి నోటీసులు
Updated:2023-12-26
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన
Updated:2023-12-26
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె
Updated:2023-12-24
మర్యాదపూర్వకమే మా మీటింగ్ : ప్రశాంత్ కిశోర్
Updated:2023-12-23
జగన్ మూడు రోజుల కడప పర్యటన
Updated:2023-12-23
అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498