ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:960

GOLCONDA NEWS | Updated:2024-08-28 12:39:09 IST

500 కార్లతో కవిత రాక

హైదరాబాద్‌కు కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో భాగంగా తన తండ్రి కేసీఆర్‌తో కవిత భేటీ అవుతారు. ఆ తర్వాత తిరిగి ఆమె నివాసానికి చేరుకుంటారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి ఆమె హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-29
2030 నాటికి దేశంలో 200 ఎయిర్ పోర్టులు        |       257 Reading
Updated:2024-01-08
ఈటలకు, నాకు మధ్య గ్యాప్ లేదు: బండి సంజయ్        |       315 Reading
Updated:2023-12-27
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఫ్రీడమ్ దొరికింది        |       431 Reading
Updated:2023-12-26
కరోనా కేసులు పెరుగుతున్నయ్        |       351 Reading
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       102 Reading
Updated:2023-12-26
నైజిరియాలో నరమేధం        |       334 Reading
Updated:2023-12-26
ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు        |       253 Reading
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       206 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498