ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:749

GOLCONDA NEWS | Updated:2023-12-30 14:05:37 IST

జనసైనికులకు అండగా ఉంటాం: పవన్

జనసైనికులకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11మంది క్రియాశీలక జనసైనికులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. వారి కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్న పవన్ శనివారం ఆయా కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 55 లక్షల విలువగల భీమా చెక్కులు అందించాడు. వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టం వచ్చినా.. తాను అండగా నిలుస్తానని వారికి హామీ ఇచ్చారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498