ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:780

GOLCONDA NEWS | Updated:2023-12-29 14:18:46 IST

అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభోత్సవం రేపే

అయోధ్య విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ అయోధ్య పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన విశేషాలపై యూపీ మంత్రి జైవీర్ సింగ్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. రేపు ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాదు.. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరికీ... అయోధ్య.. శ్రీరాముని మూర్తిమత్వంతో మన సంస్కృతికి కొత్త కోణాలను అందించిన మహర్షి వాల్మీకి పేరు మీద విమానాశ్రయానికి నామకరణం చేస్తున్నారు...అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌ను కూడా రేపు ప్రారంభించనున్నారు.దీనిలో పలు రైళ్లకు జెండా ఊపి.. వేల కోట్ల ప్రాజెక్టులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       268 Reading
Updated:2024-01-22
బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు: మమతా బెనర్జీ        |       343 Reading
Updated:2023-12-28
100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు        |       210 Reading
Updated:2023-12-30
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది        |       143 Reading
Updated:2023-12-30
80 కొత్త బస్సులు ప్రారంభం        |       460 Reading
Updated:2023-12-26
కరోనా కేసులు పెరుగుతున్నయ్        |       219 Reading
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       246 Reading
Updated:2023-12-22
సిరీస్ మనదే..        |       452 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498