ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:772

GOLCONDA NEWS | Updated:2023-12-30 15:00:53 IST

ఆయోధ్యలో రైలు ప్రారంభించిన మోదీ

ఆయోధ్యలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ కు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. శనివారం ఆయోధ్యలో కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టు.. రైల్వే స్టేషన్ ను ప్రధాని ప్రారంభిస్తారు. రోడ్ షో లో ప్రధాని కారు బయటకు వచ్చి చేయి ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498