ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:825

GOLCONDA NEWS | Updated:2024-08-31 12:12:24 IST

వర్షానికి కూలిన పాండురంగ ఆలయం

150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం శిథిల అవస్థకు చేరింది. ఈ పరిస్థితుల్లో నిన్న కురిసిన వర్షానికి స్లాబ్ పై కప్పు , గోడలు పాండురంగ దేవునిపై విరిగిపడినాయి. ఈ విషయం పుర ప్రముఖులతో తెలుసుకొన్న నగరసేవకుడు కార్పొరేటర్ భర్త సోహన్ సింగ్ , తన బాల్య మిత్రుడు వెంకన్న కలిసి శిథిలాలు తీసే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ దృష్టిలో వేయడం జరిగినది. మున్సిపల్ ట్రాక్టర్లు , ప్రైవేట్ ట్రాక్టర్లతో ఈ శిథిలాలను జరిపించారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు కూడా శిథిలాలు జరపడంలో పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు సైతం దీన్ని బాగు చేయాలని వారు కోరుతున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498