ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:774

GOLCONDA NEWS | Updated:2024-01-10 15:46:28 IST

ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.. తెలంగాణలో తమ సంస్థ పెట్టుబడుల గురించి సమావేశంలో అమెజాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , అధికారులు పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2023-12-30
నేడు మోడీ యూపీ పర్యటన        |       241 Reading
Updated:2023-12-28
నటుడు విజయ్ కాంత్ కన్నుమూత        |       132 Reading
Updated:2024-01-30
నేతల చేతులకు బేడీలు        |       436 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       230 Reading
Updated:2024-01-01
నింగిలోకి విజయవంతగా పీఎస్ ఎల్ వీ సీ 58        |       370 Reading
Updated:2024-01-01
ఓన్ స్టైల్ సీఎం.. రేవంత్ రెడ్డి        |       446 Reading
Updated:2023-12-30
ఆయోధ్యలో రైలు ప్రారంభించిన మోదీ        |       187 Reading
Updated:2023-12-22
సిరీస్ మనదే..        |       201 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498