ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:849

GOLCONDA NEWS | Updated:2024-01-10 15:46:28 IST

ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.. తెలంగాణలో తమ సంస్థ పెట్టుబడుల గురించి సమావేశంలో అమెజాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం అన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , అధికారులు పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       350 Reading
Updated:2023-12-22
సిరీస్ మనదే..        |       384 Reading
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       195 Reading
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       133 Reading
Updated:2024-01-05
అయోధ్యలో మన చిందు లాట        |       135 Reading
Updated:2024-01-10
ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ        |       215 Reading
Updated:2023-12-29
కాళేశ్వరం కట్టడం వెనక రాజకీయ కోణమే : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి        |       349 Reading
Updated:2023-12-26
కరోనా తెలంగాణలో ఒకరి డెడ్        |       109 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498