ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:634

GOLCONDA NEWS | Updated:2024-02-16 06:07:12 IST

గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత

జనగామ:

గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో గురుకుల టీచర్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందజేయనున్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎంపికైన (20) మంది అభ్యర్థులను ప్రత్యేక బస్సులో హైదరాబాదుకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో అనిల్ కుమార్ అభ్యర్థులతో కూడిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏవో వినోద్ కుమార్, చేనేత & జౌళీ శాఖ ఏడీ చౌడేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498