ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:1717

GOLCONDA NEWS | Updated:2024-01-29 12:56:44 IST

ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు

- రూ. 4 కోట్ల భూమి
- 10 ఏండ్ల నుంచి పోరాడుతున్న

గ్రామ భుమిని కాపాడాలంటూ ఏకంగా సర్పంచి కలెక్టర్ ఫిర్యాదు చేయడం విశేషం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో సర్వే నంబర్ 792 /A లో 2.13 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారుగా రూ. 4 కోట్లు పలుకుతుంది. దీన్ని కాపాడాలని.. గ్రామానికి చెందేలా చూడాలని స్వయంగా గ్రామ సర్పంచి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నరెడ్డి సోమవారం కరీంనగర్ లోని కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గత పదేండ్ల నుంచి ఈ భూమి కోసం కొట్లాడుతుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం తనపై ఎస్పీ, ఎస్టీ కేసులు పెట్టించిందని.. ఆ టైమ్ లో తాను కాంగ్రెస్ సర్పంచి కావడంతోనే సపోర్టు చేయ లేదని ఆమె ఆరొపించారు. ఇప్పటికైనా గ్రామ పేద ప్రజలకు అందేలా చూడాలని ఆమె కలెక్టర్ ను కోరారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
 Samrat  2024-01-29
Gd job మేడం
 9         
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498