ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:828

GOLCONDA NEWS | Updated:2024-02-06 21:58:56 IST

అనాథలకు సేవచేస్తేనే ఆనందం

పసుల క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రొడక్షన్ మేనేజర్ రామోజు సంగీత పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక గిద్దెపెరుమళ్ళ ఆలయంలో గోశాలలో ఆవులకు ఆహారం అందించి మూగజీవులైన ఆవులను దర్శించుకొని ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు పండ్లు అందించారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ సామాజిక సేవకులు పసుల రవికుమార్ చేస్తున్న సామాజిక సేవలను చూసి తాను కూడా సామాజిక సేవలు చేయడానికి ముందుకు వచ్చానన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గోశాల దర్శించుకోవడం జరిగిందన్నారు. జన్మదిన వేడుకలు ఆర్పాటంగా కాకుండా అనాధలకు యాచకులకు ఆహారం అందించి వాళ్లకు ఆకలిని తీర్చినప్పుడే నిజమైన జన్మదిన వేడుకగా జరుపుకోవాలని, ఒకరిని చూసి ఒకరు అనాథలకు సహాయ సహకారాలు అందించాలి ఆమె అన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
 Abhi 2024-02-06
చాలా గ్రేట్ మేడం
 8         
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498