ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:747

GOLCONDA NEWS | Updated:2024-01-05 16:15:50 IST

కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు

కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. బుద్వేల్ , రాజేంద్రనగర్ లలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో కాపీలు విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాల సముదాయం ఇరుకుగా ఉండటం.. సిటీలో లోపల ఉండటంతో అన్ని విధాలుగా సరిగా ఉండటం లేదనే చర్చ వచ్చింది. దీంతో విశాలమైన ప్రాంగణంలో కొత్తది నిర్మాణం చేపట్టాలని నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. భూమి కేటాయింపులు పూర్తి అవడంతోనే పనులు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498