ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:1049

GOLCONDA NEWS | Updated:2024-01-30 17:30:14 IST

ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం

ఆ స్థలంలో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు.. కానీ ఓ నిర్మాణ సంస్థ సొంత లాభం కోసం ప్రభుత్వ భూమి లోంచి డ్రైనేజీ , రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అయినా మున్సిపల్ శాఖ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. గతంలోనే ఈ అంశంపై సమాచార హక్కు చట్టం కింద కోరగా.. మున్సిపల్ ను ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయినా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవవడం లేదు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని రేకుర్తిలో చోటు చేసుకున్న ఘటనపై బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ అధికార ప్రతినిధి దుర్గం మారుతి కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. డ్రైనేజి మరియు రోడ్ నిర్మాణానికి అనుమతులు తీసుకోకుండా రేకుర్తి ప్రభుత్వ భూమి సర్వే నం. 133 లో అక్రమంగా డ్రైనేజి , రోడ్డు నిర్మాణం చేస్తున్న ఆర్.ఎస్.డి హిల్ సంస్థ పై సంబంధిత అధికారులతో మరొసారి విచారణ చేపట్టాలన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న కొత్త మున్సిపల్ చట్ట ప్రకారం అక్రమ నిర్మాణం చేస్తున్నవారిమీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆయన రేకుర్తి ప్రజల తరఫున కోరారు. రేకుర్తిలో ఎంతో మంది భూమి లేని నిరుపేదలున్నారని.. వారికి చెందాల్సిన భూములను కొందరు బడా సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఏమిటని మారుతి తీవ్రంగా మండిపడ్డారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
 Ramesh  2024-01-31
Baga alavatu aindi andariki govt lands kabja cheyadam.. lopala veyAli
 23         
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
Updated:2024-01-05
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
Recent గా మీరు చదివినవి
Last visit:2025-07-08 04:22:46 IST
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం share
Last visit:2025-07-08 04:21:59 IST
కాంగ్రెస్ ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరి : ఎంపీ బండి సంజయ్ share
Last visit:2025-07-08 04:21:11 IST
ఆస్తమా ఉంటే.. వీటికి దూరమే: share
Last visit:2025-07-08 04:21:11 IST
జనసైనికులకు అండగా ఉంటాం: పవన్ share
Last visit:2025-07-08 04:17:12 IST
శ్రీవారి దర్శనం గందరగోళం share
Last visit:2025-07-08 04:16:20 IST
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన share
Last visit:2025-07-08 04:16:20 IST
కాళేశ్వరం కట్టడం వెనక రాజకీయ కోణమే : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి share
Last visit:2025-07-08 04:16:20 IST
బిడ్డా.. ఎట్లున్నవ్ ..? share
Last visit:2025-07-08 04:12:13 IST
ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ share
Last visit:2025-07-08 04:10:30 IST
మీరే అమ్మ.. మీరే నాన్న: మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్ share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498