ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:637

GOLCONDA NEWS | Updated:2023-12-24 11:47:52 IST

మర్యాదపూర్వకమే మా మీటింగ్ : ప్రశాంత్ కిశోర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసింది కేవలం మర్యాదపూర్వకంగానేనని ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. బాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రచించే వ్యూహాల్లో భాగంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. బాబుకు రిపోర్టు అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఇవాళ తాను చంద్రబాబునాయుడిని కలవడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సీనియర్ రాజకీయనాయకుడు అని, ఆయన కలవాలని కోరడంతో వచ్చానని వెల్లడించారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని వివరించారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ఆంధ్రప్రదేశ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-07
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
Updated:2024-01-10
జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్
Updated:2024-01-10
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ
Updated:2024-01-10
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే ..?
Updated:2024-01-09
గ్రూప్ 2 అప్లై చేసేందుకు టెక్నికల్ ఇష్యూస్
Updated:2024-01-03
వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి పత్రిక
Updated:2023-12-27
ఆయేషా కేసులో సీబీఐకి నోటీసులు
Updated:2023-12-26
చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్
Updated:2023-12-26
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన
Updated:2023-12-26
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె
Updated:2023-12-23
జగన్ మూడు రోజుల కడప పర్యటన
Updated:2023-12-23
అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు
ట్రెండింగ్
Updated:2024-01-09
ఫ్రొఫెసర్ సెక్స్ వల్ హరాష్ మెంట్        |       485 Reading
Updated:2024-01-23
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ        |       219 Reading
Updated:2024-09-15
కేరళలో ఓనమ్ కోలాహలం        |       469 Reading
Updated:2023-12-22
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా        |       416 Reading
Updated:2023-12-25
అటల్ కు ఘన నివాళి        |       161 Reading
Updated:2024-01-05
యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ        |       395 Reading
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       253 Reading
Updated:2023-12-30
ఆయోధ్యలో రైలు ప్రారంభించిన మోదీ        |       500 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498