ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:838

GOLCONDA NEWS | Updated:2024-01-10 21:22:01 IST

జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్

ఆంధ్ర పాలిటిక్స్ చాలా రసవత్తరంగా మారుతున్నాయి. గంటగంటకు మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో పార్టీల నుంచి జంపింగ్ లు ఎక్కువ అవుతున్నారు. వైసీపీ నుంచి పార్థసారథి బయటకు వచ్చేందుకు పూర్తిగా రెడీ అయ్యారు. రేపో మాపో వేరే పార్టీలో చేరనున్నారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఎంపీల అభ్యర్థులు కూడా ఆ పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం వస్తుంది. కేశినేని టీడీపీ నుంచి బయటకు వచ్చాడు. మూడు రోజుల కిందట ఎంతో అభిమానంతో జగన్ తో కండూవా కప్పించుకుని వైసీపీలో చేరిన మాజీ యువ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి .. బుధవారం జనసేనాని పవన్ భేటి అయ్యాడు. పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానమని.. జగన్ పదేపదే పవన్ ను టార్గెట్ చేసి తిట్టడం.. దూషించడం తనకు నచ్చలేదని రాయుడు చెప్పుకొచ్చాడు. మర్యాదపూర్వకంగా కలిసిన రాయుడికి వినాయకుడి వెండి ప్రతిమను గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్. దాదాపుగా పార్టీలో చేరిక కన్ఫమ్ అయినట్లేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
బాబుతో కలిసి పవన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలవడంతో వైసీపీ నేతలు వివిధ రకాలుగా విమర్శించగా.. జనసేన నేతలు అంతే స్థాయిలో ధీటుగా సమాధానాలు ఇచ్చారు. జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం.. ఇటు ఒక్కొక్కరుగా వైసీపీ వీడుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న జగన్ పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూస్తున్నారు. ఇప్పటికే క్యాంపు ఆఫీస్ కు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగింపులు చేస్తున్నా.. ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరనేది తెలుస్తుంది.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ఆంధ్రప్రదేశ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-07
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
Updated:2024-01-10
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ
Updated:2024-01-10
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే ..?
Updated:2024-01-09
గ్రూప్ 2 అప్లై చేసేందుకు టెక్నికల్ ఇష్యూస్
Updated:2024-01-03
వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి పత్రిక
Updated:2023-12-27
ఆయేషా కేసులో సీబీఐకి నోటీసులు
Updated:2023-12-26
చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్
Updated:2023-12-26
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన
Updated:2023-12-26
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె
Updated:2023-12-24
మర్యాదపూర్వకమే మా మీటింగ్ : ప్రశాంత్ కిశోర్
Updated:2023-12-23
జగన్ మూడు రోజుల కడప పర్యటన
Updated:2023-12-23
అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు
ట్రెండింగ్
Updated:2024-01-09
బిల్ట్ పై చిగురిస్తున్న ఆశలు        |       311 Reading
Updated:2023-12-26
ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ        |       404 Reading
Updated:2023-12-24
రోజుకు 18 గంటలు కష్టపడాలి        |       227 Reading
Updated:2024-01-05
సాహసం చేయరా ఢింబకా        |       405 Reading
Updated:2023-12-27
రేషన్ కార్డు ఉంటేనే స్కీమ్ లు        |       236 Reading
Updated:2024-01-04
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ        |       355 Reading
Updated:2023-12-27
రష్యా ఉక్రెయిన్ మరోసారి రణరంగం        |       195 Reading
Updated:2023-12-30
లోకసభ ఎన్నికలకు బీఆర్ ఎస్ సన్నద్ధం        |       282 Reading
Recent గా మీరు చదివినవి
Last visit:2025-07-08 03:56:05 IST
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ share
Last visit:2025-07-08 03:56:05 IST
జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్ share
Last visit:2025-07-08 03:55:25 IST
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..? share
Last visit:2025-07-08 03:53:00 IST
ఓన్ స్టైల్ సీఎం.. రేవంత్ రెడ్డి share
Last visit:2025-07-08 03:52:59 IST
చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్ share
Last visit:2025-07-08 03:51:16 IST
మన సర్వపిండిని మెచ్చుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం share
Last visit:2025-07-08 03:46:38 IST
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది share
Last visit:2025-07-08 03:38:06 IST
హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా share
Last visit:2025-07-08 03:34:07 IST
కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు share
Last visit:2025-07-08 03:31:28 IST
మూడు రోజులుగా తారు డబ్బాలోనే... share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498