ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:632

GOLCONDA NEWS | Updated:2023-12-22 11:47:52 IST

డివైడర్ ఢికోట్టిన కారు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడురుపాడు వద్ద నేషనల్ హైవే 16 పై కారు డివైడర్ ను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి కొవ్వూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో థామస్ (40) అక్కడిక్కడే చనిపోగా.. అందులో ప్రయాణిస్తున్న 5 గురికి గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498