ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:712

GOLCONDA NEWS | Updated:2024-01-10 12:55:33 IST

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే ..?

వైసీపీ ఎమ్మెల్యేలు వీడుతున్నారు. టీడీపీలో చేరేందుకే వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి మొగ్గు చూపుతున్నారు. వైసీపీ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదని వార్తలు వస్తున్నాయి. ఇక వైసీపీలో కొనసాగలేనని పార్టీ నేతలకు సారథి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే మూడు దఫాలుగా పార్టీ నేతలు సారథితో సమావేశమయ్యారు. సీఎంవోకి వెళ్లి జగన్ ను కలిసిన తర్వాత కూడా సారథి నిర్ణయం మార్చుకోలేదని తెలిసింది. టీడీపీలో చేరికపై ముఖ్య అనుచరులతో పార్థసారథి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పార్థసారథిని టీడీపీ నేతలు వెలగపూడి, బొమ్మసాని సుబ్బారావు కలిసినట్లు సమాచారం అందుతుంది. ఏదిఏమైనా రెండు మూడు రోజుల్లో పార్టీ మార్పుపై స్పష్టత రానుంది.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ఆంధ్రప్రదేశ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-07
మూడు రోజులుగా తారు డబ్బాలోనే...
Updated:2024-01-10
జోరందుకున్న ఆంధ్రా పాలిటిక్స్
Updated:2024-01-10
వైసీపీకి అధ్యక్షుడే లేడు: వేగుళ్ల లీలా క్రిష్ణ
Updated:2024-01-09
గ్రూప్ 2 అప్లై చేసేందుకు టెక్నికల్ ఇష్యూస్
Updated:2024-01-03
వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి పత్రిక
Updated:2023-12-27
ఆయేషా కేసులో సీబీఐకి నోటీసులు
Updated:2023-12-26
చైన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది: జగన్
Updated:2023-12-26
వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తల ఆందోళన
Updated:2023-12-26
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె
Updated:2023-12-24
మర్యాదపూర్వకమే మా మీటింగ్ : ప్రశాంత్ కిశోర్
Updated:2023-12-23
జగన్ మూడు రోజుల కడప పర్యటన
Updated:2023-12-23
అక్రమ అరెస్టులు కాదు.. అంగన్వాడీ సమస్యలు చూడండి: చంద్రబాబు
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498