ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:731

GOLCONDA NEWS | Updated:2023-12-22 11:47:52 IST

సిరీస్ మనదే..

సఫారీల గడ్డ మీద భారత్ మరో వన్డే సీరీస్ గెలచింది. పార్ల్ వేదికగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన కీలక పోరులో టీమ్ ఇండియా చక్కని ఆట ఆడి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నారు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. 296 రన్స్ చేశారు. 297 రన్స్ లక్ష్యంతో సౌతాఫ్రికా టీమ్ బరిలో్కి దిగి కేవలం 218 రన్స్ కే ఆలౌట్ అయ్యారు. శాంసన్, తిలక్ వర్మలు శతకం, అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-04
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ        |       366 Reading
Updated:2024-01-30
నేతల చేతులకు బేడీలు        |       359 Reading
Updated:2023-12-26
ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు        |       421 Reading
Updated:2023-12-24
పవన్ స్టార్ డమ్ తెలియదు : శ్రియా రెడ్డి        |       134 Reading
Updated:2024-08-31
వర్షానికి కూలిన పాండురంగ ఆలయం        |       141 Reading
Updated:2024-01-23
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ        |       248 Reading
Updated:2024-01-05
యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ        |       151 Reading
Updated:2024-01-01
నింగిలోకి విజయవంతగా పీఎస్ ఎల్ వీ సీ 58        |       350 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498