ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:767

GOLCONDA NEWS | Updated:2023-12-26 18:35:11 IST

ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరవాత తొలిసారి భేటి కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం... ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరవాత ప్రధానితో భేటి కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
ట్రెండింగ్
Updated:2024-01-08
ఈటలకు, నాకు మధ్య గ్యాప్ లేదు: బండి సంజయ్        |       399 Reading
Updated:2023-12-27
రష్యా ఉక్రెయిన్ మరోసారి రణరంగం        |       292 Reading
Updated:2023-12-26
కరోనా తెలంగాణలో ఒకరి డెడ్        |       295 Reading
Updated:2023-12-25
ఇండియన్ విమానం సురక్షితమే        |       487 Reading
Updated:2023-12-30
అస్సాంలో ఇక శాంతి..... : ప్రధాని నరేంద్ర మోది        |       291 Reading
Updated:2024-01-30
నేతల చేతులకు బేడీలు        |       499 Reading
Updated:2023-12-23
మాస్కోలో నగ్న పార్టీ        |       345 Reading
Updated:2024-01-12
సీఎం పీఆర్వోగా బొల్గం శ్రీనివాస్        |       193 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498