ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:876

GOLCONDA NEWS | Updated:2024-01-31 18:23:07 IST

బ్రాండ్ రైస్ పేరిట మోసాలు

- రైస్ షాపులపై కేసు నమోదు

- పట్టుకున్న లీగల్ మెట్రాలజీ అధికారులు

కరీంనగర్ సిటీలో బియ్యం షాపుల్లో కొన్ని లోకల్ బ్రాండ్స్ లను అనుసరిస్తూ... డూప్లికేట్ బ్రాండ్లను అదే పేరుతో ఉన్న రెడీ మేడ్ బియ్యం బ్యాగులలో తక్కువ ధర, తక్కువ క్వాలిటీ ఉన్న బియ్యాన్ని నింపి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు. బుధవారం కరీంనగర్ సిటీలోని గంజ్ ఏరియాలో ఉన్న బియ్యం దుకాణాలపై దాడులు చేసి 5 కేసులు నమోదు చేశారు. అధికారులు చేసిన తనిఖీల్లో తక్కుత తూకం ఉన్న 26, 25 ల బ్యాగులను గుర్తించారు. ఏ బియ్యమైనా అడిగిన బ్రాండుల్లో ఇచ్చేందుకు సిద్ధంగా ఖాళీ బ్యాగ్ లను దుకాణాదారులు పెట్టుకున్నారు. వాటిపై ఎలాంటి అడ్రస్ లేకుండా.. ఎంఆర్ పీ ధరలు లేకుండా బ్యాగులు చాలా దొరికాయి.

కరీంనగర్ గంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ మాతా రైస్ డిపో, సాయి సరస్వతి కిరాణం, ఉప్పల కిష్ణమూర్తి కిరాణ షాపులపై ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 230 రైస్ బ్యాగ్ లను సీజ్ చేశారు. వినియోగదారులు బియ్యం కొనేటపుడు షాపులో ఉన్న కాంటాపై తూకం వేసుకుని తీసుకోవాలన్నారు.

బియ్యం తయారీదారులు, పంపిణీదారులు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉండి.. అధికంగా చలామణిలో ఉన్న బ్రాండ్లను అనుసరిస్తూ అదే రకమైన లోగోతో ఉన్న బ్యాగులను వాడి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జోన్ ఏసీ కే విజయ సారథి హెచ్చరించారు.

ఈ దాడుల్లో లీగల్ మెట్రాలజీ కరీంనగర్ జోన్ ఏసీ కే విజయ సారథి, కరీంనగర్ జిల్లా ఇన్ స్పెక్టర్ భూ లక్ష్మీ, ఇన్ స్పెక్టర్ డి. రూపేష్ కుమార్, సిబ్బంది సుభాష్, కరుణాకర్ పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
 కర్నె నరేష్  2024-01-31
Good job sir
 15         
 pavan 2024-01-31
gd job sir
 25         
క్రైమ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-23
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
Updated:2024-02-10
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు
Updated:2024-02-06
గంగుల అనుచరుడు శ్రీపతి అరెస్టు
Updated:2024-02-02
భూకబ్జాలకు పాల్పడిన మాజీ ఎంపీటీసీ అరెస్టు
Updated:2024-01-24
కటకటాల్లోకి కబ్జాకోరులు
Updated:2024-01-10
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ : 6గురికి గాయాలు
Updated:2024-01-08
ఇరిగేషన్ ఆఫీస్ లో కంప్యూటర్లు మాయం
Updated:2024-01-05
జాతీయ స్థాయిలో పోలీస్ స్టేషన్ కు గుర్తింపు
Updated:2024-01-04
యువతి పై కత్తితో దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా..?
Updated:2023-12-30
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం
Updated:2023-12-30
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు
Updated:2023-12-26
మాజీ ప్రియుడిపై ప్రియురాలు కుట్ర
ట్రెండింగ్
Updated:2023-12-25
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి...        |       249 Reading
Updated:2024-01-01
ఓన్ స్టైల్ సీఎం.. రేవంత్ రెడ్డి        |       352 Reading
Updated:2023-12-26
వేగంగా విస్తరిస్తున్న కరోనా        |       438 Reading
Updated:2024-01-10
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్        |       331 Reading
Updated:2023-12-28
నటుడు విజయ్ కాంత్ కన్నుమూత        |       109 Reading
Updated:2024-01-10
ముఖ్యమంత్రితో అమెజాన్ ప్రతినిధుల భేటీ        |       264 Reading
Updated:2024-08-31
వర్షానికి కూలిన పాండురంగ ఆలయం        |       251 Reading
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       149 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498