ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:687

GOLCONDA NEWS | Updated:2024-01-08 15:38:27 IST

కబ్జాదారుల నుంచి ఫార్మా కాలేజ్ కాపాడాలి: అమీర్

ఎల్ ఎం డీ దగ్గర్లోని శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీకి చెందిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని.. యుత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరీంనగర్ జిల్లా మహమ్మద్ అమీర్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజవాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని.. రెవెన్యూ , సర్వే ల్యాండ్ అధికారులతో సర్వే చేయించి గోడ నిర్మించాలన్నారు. కబ్జా రాయళ్ల మీద ఉక్కు పాదం మోపి పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. గతంలో 3 నెలల కిందటే ఫిల్టర్ బెడ్ కబ్జా చేయడానికి ప్రయత్నించినా .. ఎంక్వైరీ అని చెప్పినా.. నేటి వరకు ఎలాంటి విచారణ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహమాన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు, మహమ్మద్ ఇమ్రాన్ మాజీ కాంగ్రెస్స్ అసెంబ్లీ అధ్యక్షులు , సిరిపురం నాగరాజు, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498