ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:751

GOLCONDA NEWS | Updated:2024-01-05 09:38:52 IST

ఇక వాళ్లకు ఢోకా లేదు: మంత్రి సీతక్క

ఇన్ని రోజులు అనాథ పిల్లలకు చదువు సంధ్య లేకుండా ఉండేవారు. వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇక నుంచి అలా ఉండదు. అనాథ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రభుత్వ కాలేజీల్లో రెండు శాతం కోటా సీట్లను కేటాయించనున్నారు. ఈ గుడ్ న్యూస్ ను మంత్రి సీతక్క తన ఎక్స్ ఖతాలో వెల్లడించారు. ఇక నుంచి అనాథ పిల్లలు అధైర్య పడవద్దు ..అన్ని ప్రభుత్వ పాఠశాలలు ,కళాశాలలో అనాథ పిల్లలకు రెండు శాతం కోటా సీట్లు కేటాయించాలని అధికారులకు సూచించానని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రాధమిక పాఠశాల పరిసరాల్లో ఉండేవిధంగా చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో అనాథ పిల్లలు ఏం చక్కా బడులకు వెళ్లి పాఠాలు నేర్చుకోవచ్చు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498