ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:873

GOLCONDA NEWS | Updated:2024-01-09 14:09:08 IST

ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు రెండు నెలల నుంచి జీతాల్లేవ్ : ఎడ్ల రమేశ్

ఎన్నికల నేపథ్యంలో ఒక నెల .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది.. మొత్తంగా రెండు నెలల నుంచి జీతాల్లేక సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలకు కనిపించడం లేదా అంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగులు 555 మంది విధులు నిర్వహిస్తున్నారని.. ఇందులో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ 80 మంది, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు10, కంప్యూటర్ ఆపరేటర్లు 10, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు 80,ఐఇఆర్పిలు 28, మెసెంజర్లు12,డీపీవో స్టాఫ్ 9 మంది, కేజీబీవీ టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగులు 317, బిఆర్ఎస్ లో టీచింగ్ నాన్ టీచింగ్ 9 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. రెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను త్వరగా చెల్లించి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తమ వాటాను జమ చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయకపోవడం వల్లనే రెండు నెలలుగా వేతనాలు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటున్నప్పటికీ వేతనాలు ఇవ్వడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి.. ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని ఒరిస్సా, హర్యాన, ఢిల్లీ, మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండు చేశారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
తెలంగాణ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు కార్పొరేటర్లు..?
Updated:2024-02-28
పోలీసుల అదుపులో ముగ్గురు ర్పొరేటర్లు..?
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?
Updated:2024-02-16
గురుకుల టీచర్ల అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
Updated:2024-02-16
అధికారులు లేకుండానే బడ్జెట్
Updated:2024-02-06
అనాథలకు సేవచేస్తేనే ఆనందం
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం
Updated:2024-01-29
ఊరి భూమిని కాపాడండి: సర్పంచి కలెక్టర్ కు ఫిర్యాదు
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్
Updated:2024-01-25
ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా కుమార్
Updated:2024-01-10
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు
Updated:2024-01-09
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్: బండి సంజయ్
ట్రెండింగ్
Updated:2023-12-26
లఢఖ్ లో భూకంపం        |       383 Reading
Updated:2024-01-09
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్        |       113 Reading
Updated:2023-12-22
జాగ్రత్త లేకుంటే అంతే సంగతి..        |       255 Reading
Updated:2024-01-05
కామన్ మ్యాన్.. ఈ మినిస్టర్        |       276 Reading
Updated:2023-12-25
రామమందిరమే ప్రచారాస్త్రం        |       429 Reading
Updated:2024-02-06
ఇక స్వయంప్రకటిత మేధావి ఇంటికేనా..?        |       312 Reading
Updated:2024-01-05
యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ        |       299 Reading
Updated:2023-12-26
వేగంగా విస్తరిస్తున్న కరోనా        |       472 Reading
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498